గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు

58చూసినవారు
గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
AP: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బాలురకు 1,340, బాలికలకు 1,340 సీట్లు భర్తీ చేేస్తారు. టెన్త్ పాసైన వారు, ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాయబోతున్న వారు అర్హులు. 31-08-2025 నాటికి వయసు 17 ఏళ్లు మించరాదు. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

సంబంధిత పోస్ట్