క్రమ పద్ధతిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి

85చూసినవారు
క్రమ పద్ధతిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి
వనమహోత్సవం కార్యక్రమం కింద ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో 66 లక్షల ఆరువేల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వనమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్క బతకాలని, మొక్కలు నాటేందుకు సరైన స్థలాలను ఎంపిక చేసి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు

ట్యాగ్స్ :