నేడు NEET-UG పరీక్ష

75చూసినవారు
నేడు NEET-UG పరీక్ష
దేశవ్యాప్తంగా ఆదివారం 1,563 మంది అభ్యర్థులకు NEET-UG పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. గతంలో నిర్వహించిన NEET పరీక్షలో ఈ 1,563 మంది విద్యార్థులకు NTA గ్రేస్ మార్కులు కలిపింది. దీనిపై దేశవ్యాప్తంగా వివాదం రేకెత్తింది. సుప్రీంకోర్టు సూచనతో మరోసారి ఆ 1,563 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్