ప్రజల మేలుకోసమే బొజ్జన్న బువ్వ

57చూసినవారు
ప్రజల మేలుకోసమే బొజ్జన్న బువ్వ
ప్రజల మేలుకోసమే బొజ్జన్న బువ్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సోమవారం ఉట్నూరు పట్టణంలోని ఐటిడిఏ కార్యాలయం ఆవరణలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పేరున కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి జిల్లా నుండి వచ్చిన గిరిజనులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బొజ్జన్న బువ్వ కార్యక్రమం ద్వారా ప్రజల ఆకలిని తీరుస్తున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్