ఇంటి వద్ద అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించాలి

83చూసినవారు
వృద్ధులు, దివ్యాంగులు, మానసిక వికలాంగులకు ఇంటి వద్దనే ఆధార్ అప్డేట్, రేషన్ సరుకుల బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలని మహిళ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. ఆదివారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని అప్డేట్ చేసుకోవాలని కోరుతుందని, వారు మీ సేవ, రేషన్ దుకాణాల వద్ద అప్డేట్ చేయించుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని ఆమె వాపోయారు.

సంబంధిత పోస్ట్