గ్రంథాలయాలను పటిష్టం చేయాలి

80చూసినవారు
గ్రంథాలయాలను పటిష్టం చేయాలి
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రాలలో ఉన్న గ్రంథాలయాలను పటిష్టం చేయాలని ప్రజలు కోరారు. మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీలలో శాఖ గ్రంధాలయాలు ఉన్నాయన్నారు. అయితే ఆయా గ్రంథాలయాలకు సొంత భవనాలు లేకపోవడం, సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని, ఆ గ్రంథాలయాలను పటిష్టం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్