వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి

55చూసినవారు
వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి
ఉట్నూరు మండలంలోని మత్తడి నుండి చెరువులు కాలువల ద్వారా రామలింగంపేట వరకు వచ్చే వరద నీటి ప్రవాహాన్ని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పరిశీలించారు. సోమవారం వారు రామలింగంపేట్ గ్రామ సందర్శనకు వెళ్ళినప్పుడు వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఆదివాసి గిరిజన గ్రామాలలో మెరుగైన రవాణా సేవల కోసం వాగులపై వంతెనలు నిర్మిస్తున్నామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్