అమ్మవారికి ప్రత్యేక పూజలు

51చూసినవారు
అమ్మవారికి ప్రత్యేక పూజలు
అమ్మవారికి పూజలు చేసిన చైర్మన్ ఖానాపూర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం ప్రత్యేక పూజలు చేశారు. ఆషాడ మాసం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయన ఆ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ జన్నారపు శంకర్, నాయకులు నాయిని సంతోష్, పరిమి సురేష్, నాయకులు డబ్బా శ్రీనివాస్, అయిందాల జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్