సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

55చూసినవారు
సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
దస్తురాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మిషన్ భగీరథ సర్వేను ఆ మండల ఎంపీడీవో రమేష్ పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దస్తురాబాద్ గ్రామపంచాయతీ సిబ్బంది మంగళవారం దస్తురాబాద్ మండల కేంద్రంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో పాల్గొని సర్వేను పరిశీలించారు. మిషన్ భగీరథ పథకంపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించేందుకు గ్రామపంచాయతీ సిబ్బంది వస్తారని, వారికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్