ఈ కేవైసీ చేయించుకోవాలి

1054చూసినవారు
ఈ కేవైసీ చేయించుకోవాలి
ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న రేషన్ లబ్ధిదారులు ఈ కేవైసీని పూర్తి చేయించుకోవాలని ఆయా మండలాల రెవెన్యూ అధికారులు సూచించారు. శనివారం మాట్లాడుతూ రేషన్ కార్డుల ద్వారా అందించే సరుకులను పొందేందుకు ప్రభుత్వం ఈ కేవైసీని తప్పనిసరి చేసిందన్నారు. జనవరి 31వ తేదీలోపు ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి రేషన్ లబ్ధిదారుడు సమీప రేషన్ దుకాణంలో వేలిముద్రలు ఇచ్చి ఈ కేవైసీని పూర్తి చేయించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్