వివాహితపై అత్యాచారం కేసు నమోదు

71చూసినవారు
వివాహితపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు శనివారం భైంసా ఎఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. తానూర్ మండలం కార్బల కు చెందిన ఓ వివాహితను అదే గ్రామానికి చెందిన నాగ్ నాథ్ శుక్రవారం ముధోల్ ఆసుపత్రిలో దింపుమని అడుగగా బైక్ పై తీసుకెళ్లి గ్రామ శివారులో అత్యాచారం చేశాడని వివాహిత ముధోల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. ఆమె పిర్యాదు మేరకు నిందితున్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్