ఎస్సారెస్పి భూములను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

64చూసినవారు
ఎస్సారెస్పి భూములను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
లోకేశ్వరం మండలం గడ్చంద గ్రామంలో శ్రీరాంసాగర్ జలాశయం బ్యాక్ వాటర్ భూములను ఆక్రమించి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన 2000 ఎకరాల భూమి శ్రీరాంసాగర్ జలాశయంలో ముంపుకు గురిందని, ప్రస్తుతం బ్యాక్ వాటర్ లో మిగులు భూమిని కొందరు ఆక్రమించుకొని విక్రయిస్తూ పంటలు సాగు చేస్తున్నారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్