మాజి ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నాయకులు

80చూసినవారు
మాజి ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నాయకులు
నర్సాపూర్ మండలంలోని గొల్లమాడ గ్రామ కాంగ్రెస్ నాయకులు మంగళవారం మాజీ ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గొల్లమాడ గ్రామంలోని కొన్ని కుల సంఘ భవనాలకు నిధులు కేటాయించాలని, స్మశాన వాటికి ప్రవారీ గోడ నిర్మాణం, పెద్ద హనుమాన్ ఆలయ నిర్మాణం కొరకు కేటాయించాలని కోరినట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్, సలీం, లక్ష్మణ్, రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్