మున్నూరు కాపు వసతి గృహానికి రూ. 2, 03, 000 విరాళం

81చూసినవారు
మున్నూరు కాపు వసతి గృహానికి రూ. 2, 03, 000 విరాళం
బాసర మండల కేంద్రంలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో చేపడుతున్న మున్నూరు కాపు వసతిగృహం, నిత్యాన్నదాన సత్రం కొరకు విరాళాలు సేకరిస్తున్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సాయి శివకుమార్ 1, 01, 000, విగ్నేశ్, 51, 000, నరేష్ 51, 000 రూపాయలు విరాళంగా ముధోల్ నియోజకవర్గ అధ్యక్షులు రాళ్ళ రమేష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కుల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్