ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

83చూసినవారు
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
లోకేశ్వరం మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్ వాడీ టీచర్లు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన సౌకర్యాల గురించి వివరించారు. హెచ్ఎం. జయసుంధర్, ఉపాధ్యాయులు రోజా, సుమలత, నరేందర్, అంగన్వాడి టీచర్లు విజయ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్