మిగులు స్కూల్ అసిస్టెంట్ ఖాళీలకు పదోన్నతులు చేపట్టాలి

76చూసినవారు
మిగులు స్కూల్ అసిస్టెంట్ ఖాళీలకు పదోన్నతులు చేపట్టాలి
ఒకే ఉపాధ్యాయుడికి ఒకటి కంటే ఎక్కువ పదోన్నతి ఉత్తర్వులు జారీ కావడంతో  అనివార్యంగా మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ ఖాళీలకు పదోన్నతులు చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం భైంసాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తొమ్మిదేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటిందని రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్