రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

64చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్  డెడ్
నందిపేట్ కేదారేశ్వరాలయంలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి అర్వింద్(40) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మాక్లూర్ మండలం కొత్తపల్లి నుంచి బైక్పై వస్తుండగా మల్లారం కమాన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. వెల్డింగ్ పనులు చేసే అర్వింద్.. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి మూడేళ్లుగా కేదారేశ్వరాశ్రమంలోనే ఉంటున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్