రైతు నిరసనల్లో పాల్గొన్న వినేష్ ఫోగట్

80చూసినవారు
రైతుల నిరసన శనివారానికి 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒలంపియన్ వినోషె ఫోగట్ శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ’’మీ దృష్టి నాపై కాకుండా రైతాంగంపై ఉంచాలి. నేను ఒక క్రీడాకారిణిని, భారతీయ పౌరురాలిని. ఎన్నికలనేవి నాకు ప్రధానంకాదు, నా దృష్టి అంతా రైతుల సంక్షేమంపైనే ఉంది'' అని అన్నారు.

సంబంధిత పోస్ట్