ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం

563చూసినవారు
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం
బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా శుక్రవారం మోర్తాడ్ మండలం కేంద్రంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ఓటర్ పై అవగాహన కల్పించారు. గ్రామంలోని సమస్యలు గుర్తించి వాటిపై అవగాహన, సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మార్రిపల్లి భూపతి తెలిపారు.

ట్యాగ్స్ :