గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులకు మెమొంటోల ప్రధానం..

77చూసినవారు
గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులకు మెమొంటోల ప్రధానం..
బాల్కొండ మండలంలోని వేంపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 27 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ విద్యార్థులకు మెమొంటోలను సోమవారం ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్, పాఠశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పిప్పెర గణేష్, వైస్ ఛైర్మన్ ఎట్టం రవి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్