హున్సా గ్రామంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

73చూసినవారు
సాలూర మండలం హున్సా గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారంగ్రామస్తులు బుధవారం సాయంత్రం శ్రీరాముని శోభ యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో హనుమాన్ స్వాములు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మంగళ హారతులతో పాల్గొన్నారు. శోభాయాత్ర అనంతరం హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.