పాఠశాలల మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలి

59చూసినవారు
పాఠశాలల మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలి
పాఠశాలల్లో చేపడుతున్న మరమ్మత్తు పనులను త్వరితగతినన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఏఈ సాయిలు గుత్తేదారులకు సూచించారు. సోమవారం బోధన్ మండలం ఊట్ పల్లి గ్రామ పాఠశాలలో చేపడుతున్న మరమ్మత్తు పనులను ఏఈ పరిశీలించారు. మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఏఈ వెల్లడించారు. రెండు నుంచి మూడు రోజులలో ఊట్ పల్లి పాఠశాల మరమత్తు పనులు పూర్తి అవ్వనున్నట్లు ఏఈ తెలిపారు.

సంబంధిత పోస్ట్