ఉపాధి కోసం వెళ్లిన కార్మికుడు మృతి

14802చూసినవారు
ఉపాధి కోసం వెళ్లిన కార్మికుడు మృతి
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దూస్గాం గ్రామానికి చెందిన సురుకుట్ల ప్రవీణ్ ఉపాధి కోసం సౌదీకి వెళ్లి ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నాడు. అయితే మంగళవారం ప్రమాదవశాత్తు కాలు జారీ పడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్