మధ్యపాన నిషేధాన్ని ప్రభుత్వాలు అమలు చేయాలి - అర్బన్ ఎమ్మెల్యే

70చూసినవారు
మధ్యపాన నిషేధాన్ని ప్రభుత్వాలు అమలు చేయాలి - అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి బుధవారం అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేసి మహాత్మా గాంధీకి నిజమైన నివాళులర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్