విద్య రంగాన్ని విస్మరించిన ప్రభుత్వం - రఘురాం

83చూసినవారు
విద్య రంగాన్ని విస్మరించిన ప్రభుత్వం - రఘురాం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాఏఐఎస్ఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు రఘురాం మాట్లాడుతూ విద్యారంగ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది అసెంబ్లీలో విద్యారంగానికి కేటాయించిన నిధులను చూస్తే అర్థమవుతుందని అన్నారు. విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోజిల్లా అధ్యక్షురాలు అంజలి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్