Mar 31, 2024, 03:03 IST/బాల్కొండ
బాల్కొండ
బైక్ పై వచ్చి చైన్ స్నాచింగ్..
Mar 31, 2024, 03:03 IST
నిజామాబాద్ పట్టణంలోని వినాయక నగర్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మోపాల్ మండలం కులాస్ పూర్ గ్రామానికి చెందిన మహిళ శనివారం ఆటోలో నుండి దిగుతుండగా బైక్ పై వచ్చిన దుండగులు మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తెంపుకొని పరారయ్యారు. సిసి ఫుటేజ్ ఆధారంగా నాలుగవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.