పారాలింపిక్స్‌కు సిద్ధమైన పారిస్

60చూసినవారు
పారాలింపిక్స్‌కు సిద్ధమైన పారిస్
పారిస్ పారా ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. 12 రోజుల పాటు కొనసాగనున్న మెగా టోర్నీలో వివిధ దేశాల నుంచి మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు 549 పతకాల కోసం పోటీ పడబోతున్నారు. ఇక భారతదేశం విషయానికొస్తే ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి 84 మంది అథ్లెట్లు రంగంలోకి దిగుతున్నారు. టోక్యో పారాలింపిక్స్‌(2020)లో ఐదు స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించిన మన అథ్లెట్లు ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాలని చూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్