ఏపీ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభించాయి: చంద్రబాబు

77చూసినవారు
ఏపీ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభించాయి: చంద్రబాబు
ఉండవల్లిలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభించాయని అన్నారు. కూటమికి ఈ ఎన్నికల్లో 55.38 శాతం ఓట్లు వచ్చాయని, అందులో టీడీపీకి 45.60 శాతం ఓట్లు వచ్చాయని, వైసీపీకి 39.37 ఓట్ల శాతం వచ్చిందని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యం గెలిచిందని' అన్నారు.