బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ ‘చాయ్‌ పే చర్చ’

71చూసినవారు
బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ ‘చాయ్‌ పే చర్చ’
ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. AI విసురుతున్న సవాళ్ల గురించి వారు ఈ సందర్భంగా చర్చించారు. ఇది ఎంతో శక్తివంతమైంది అయినా.. పలువురి చేతుల్లో దుర్వినియోగమవుతోందని అభిప్రాయపడ్డారు. డీప్ ఫేక్ ద్వారా తన గొంతును కూడా అనుకరించినట్లు మోదీ చెప్పారు. విద్యారంగంలో మార్పులకు టెక్నాలజీ ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు. జీ 20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వినియోగించినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్