నకిలీ పాల ఉత్పత్తుల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి.. ఒకరు అరెస్ట్(వీడియో)

83చూసినవారు
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి పీర్జాదిగూడలో నకిలీ పాల ఉత్పత్తుల తయారీ కేంద్రంపై మల్కాజిగిరి ఎస్ ఓటి పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఇందులో బాగంగా 300కేజీ ల పనీర్, 4500 లీటర్ల రిపైండ్ ఫామాయిల్, 750 లీటర్ల అసిటిక్ యాసిడ్, 16250 కేజీల స్కీమ్డ్ మిల్క్ పౌడర్, 15 లీటర్ల గ్లూకోజ్ లిక్విడ్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడు గజేందర్ సింగ్ రాజ్ పురోహిత్ ను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :