పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించిన రాష్ట్రపతి (వీడియో)

75చూసినవారు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీచర్ అవతారం ఎత్తారు. ఢిల్లీలోని డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు రాష్ట్రపతి. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఓ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆ తరువాత పలు ప్రశ్నలకు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ముర్ము టీచర్ అవతారం ఎత్తడంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్