బొగ్గు కార్మికులకు రాహుల్ భరోసా

73చూసినవారు
బొగ్గు కార్మికులకు రాహుల్ భరోసా
జార్ఖండ్ గోధల్ కాలీ బస్తీలో బొగ్గు కార్మికులను రాహుల్ గాంధీ కలిశారు. అనంతరం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. వారికి పర్మినెంట్ ఆదాయం లేదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందేలా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్