ట్రాన్స్ ఫార్మర్ తగిలి ఎద్దు మృతి

51చూసినవారు
ట్రాన్స్ ఫార్మర్ తగిలి ఎద్దు మృతి
ట్రాన్స్ ఫార్మర్ తగిలి ఎద్దు మృతి చెందిన ఘటన సోమవారం చేవెళ్ల మండలంలో చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం రామన్నగూడకు చెందినటువంటి రేకుల కృష్ణయ్య ఎద్దు పొలం దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కు తగిలి విద్యుత్ ఘాతంతో మరణించింది. విషయం తెలుసుకున్న రైతు హృదయ విదారకంగా విలపించాడు. ట్రాన్స్ ఫార్మర్ కు ఎలాంటి కంచే లేనందు వల్లే ఎద్దు మృతి చెందిందని, తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.

సంబంధిత పోస్ట్