బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక

83చూసినవారు
బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవేళ్ళ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన , శంకర్పల్లి కి చేందిన సినియర్ న్యాయవాది, బిజేపి మద్దతుదారుడు గుంతల శ్రీనివాస్ రెడ్డి ని గురువారం శంకర్పల్లి మున్సిపాలిటీ పట్టణ కేంద్రం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :