వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది

557చూసినవారు
వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది
ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా ప్రజలు వజ్రాల వేటకు వెళ్లారు. కర్నూలు జిల్లా ప్రజలు వర్షాలు కురిసేటప్పుడు వజ్రాలు దొరుకుతాయని నమ్ముతారు. గతంలోనూ ఇలా దొరికిన సందర్భాలు చాలా ఉన్నాయి. తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో వజ్రాల అన్వేషణను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్