గురుపౌర్ణమి సందర్భంగా కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామిని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డితో కలిసి చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య పల్లకి సేవలో పాల్గొని అనంతరం దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు సుభిక్షంగా ఉండాలని దత్తాత్రేయ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.