మొయినాబాద్ ఫాం హౌస్ లో ముజ్రా పార్టీ భగ్నం

52చూసినవారు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని నజీబ్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో గల సాగర్ రిట్రీట్ ఫామ్ హౌస్ లో గత రాత్రి ఎస్ఓటి పోలీసులు దాడి చేసి (సెమీ న్యూరిటీ డాన్స్)ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న వారిని మంగళవారం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో 6 మంది పురుషులు నలుగురు మహిళలు ఉన్నారు. అందులో ఈ పార్టీని అరేంజ్ చేసిన ఈ నలుగురి విక్టిమ్స్ ను తీసుకవచిన్న వ్యక్తి రేహా సిద్ధ చౌహన్ అని మొయినాబాద్ సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్