అబ్దుల్లాపూర్ మెట్టులో హృదయవిదారక ఘటన

68చూసినవారు
విజయవాడ జాతీయ రహదారిపై గురువారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ వద్ద రెండు సంవత్సరాల బాబుతో ఉదయమే పాల పాకెట్ తీసుకురావడానికి వెళ్ళిన వ్యక్తి బైక్ నీ డిసిఎం డికొనడటంతో తండ్రి అక్కడిక్కడే మృతి చెందాడు. రెండు సంవత్సరాల కుమారుడు ముందే తండ్రి మృతి చెందిన పాపం పసిబాబుకి ఏమి తెలియక పోవడంతో అక్కడే తండ్రి మృతదేహం పక్కనే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఈ ఘటన అందరినీ కలచివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్