దర్శకుడు పూరి జగన్నాథ్ పై డీసీపీకి ఫిర్యాదు

62చూసినవారు
దర్శకుడు పూరి జగన్నాథ్ పై డీసీపీకి ఫిర్యాదు
సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్ కేసీఆర్ వాడే పదాలను హుక్ లైన్ గా పెట్టి యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా చేశారని బీఆర్ఎస్ నాయకులు రజిత రెడ్డి, గర్రెపల్లి సతీష్ బుధవారం ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ పాటలోని పదాలను వెంటనే తొలగించాలని, లేని పక్షంలో పూరి జగన్నాథ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్