ఓటు హక్కు వినియోగించుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే

59చూసినవారు
ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలోని ఓటు హక్కును ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే తో పాటు బిఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్