రేపు మన్నెగూడలో శ్రీ వైష్ణవ సేవా సంఘం రజోత్సవలు

66చూసినవారు
రేపు మన్నెగూడలో శ్రీ వైష్ణవ సేవా సంఘం రజోత్సవలు
తెలంగాణ శ్రీ వైష్ణవ సేవా సంఘం 25 సంవత్సరాలు చేసుకున్న సందర్భంగా రజోత్సవలను ఈ నెల 21న మన్నెగూడాలోని బిఎంఆర్ కన్వెన్షన్ లో నిర్వహించడం జరుగుతుందని శ్రీ వైష్ణవ సేవా సంఘం ప్రతినిధులు తెలిపారు. ముఖ్య అతిధిలుగా చినజీయర్ స్వామి, కెవి రమణాచారి, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజా నరసింహ పాల్గొనబోతున్నారని వైష్ణవ సంఘ నాయకులు తెలిపారు. వివిధ కలలు వివిధ రంగాలలో రాణించిన వారికి సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్