ఓటు హక్కు వినియోగించుకునేందు తమ సొంతూళ్లకు

63చూసినవారు
తెలంగాణలో పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఈ నెల 13న ఉండటంతో నగరంలో నివాసం ఉంటున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందు తమ సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. దీంతో ఎల్బీనగర్ చౌరస్తాలో రద్దీ ఏర్పడింది. ఊర్లకు వెళ్లేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శుక్రవారం నుంచి భారీ ఎత్తున ఎల్బీనగర్ చౌరస్తాకు వస్తుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంత రాయం ఏర్పడుతోంది.

సంబంధిత పోస్ట్