రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు

60చూసినవారు
రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు
రైతులకు రుణమాఫీ ప్రకటించినందుకు నియోజకవర్గంలో రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి శనివారం పాలాభిషేకం చేశారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మి రైతుల కోసం సీఎం ప్రత్యేక పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి మిగతా పథకాలను కూడా త్వరలో అమలుచేస్తారన్నారు.

సంబంధిత పోస్ట్