పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల

78చూసినవారు
పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల
గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్న ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని వార్డుల ఓటర్ల తుది జాబితాను గురువారం ప్రకటించింది. ఈ ప్రకారం, రంగారెడ్డి జిల్లాలో మొత్తం 7. 94 లక్షల మంది ఓటర్లు నమోదు కాగా, మేడ్చల్ జిల్లాలో 64, 397 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల లెక్కల్లో పురుషుల సంఖ్య మహిళల కంటే అధికంగా ఉందని ఎన్నికల కమిషన్‌ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్