నేడు కరెంటు ఉండని ప్రాంతాలు

59చూసినవారు
నేడు కరెంటు ఉండని ప్రాంతాలు
విద్యుత్ మరమ్మత్తుల కారణంగా శనివారం రాజేంద్రనగర్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. ఫోర్ట్ వీవ్ కాలనీ విద్యుత్ ఫీడర్ పరిధిలోని ఫోర్ట్ వీవల్ కాలనీ, పర్మారెడ్డి హిల్స్, హ్యాప్పీ హోమ్స్ కాలనీ, అశోక్ విహార్, జనచైతన్య-2 పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్