రఘునందన్ షాకింగ్ కామెంట్స్

54చూసినవారు
రఘునందన్ షాకింగ్ కామెంట్స్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ రఘనందనరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడు నెలల్లో గులాబీ రంగు మూడు వర్ణాలు అయింది తప్ప పాలనలో మార్పు లేదని విమర్శించారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బుద్ది చెబుతామని హెచ్చరించారు. బీజేపీలో చేరటానికి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో రఘునందన్ మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్