అకాల భారీ వర్షం అతలాకుతలం

1580చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం పరిధిలోగల ప్రాంతాలలో సోమవారం సాయంత్రం నుండి అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా వాహనదారులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు పేర్కొన్నారు. రోడ్లన్నీ జలమయమైనట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్