గచ్చిబౌలిలో వ్యక్తి దారుణ హత్య

62చూసినవారు
గచ్చిబౌలిలో వ్యక్తి దారుణ హత్య
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం వెలుగు చూసింది. వట్టినాగులపల్లిలో ఓ వ్యక్తిని సుత్తితో తలపై మోది గుర్తు తెలియని దుండగులు హత్య చేసారు. మృతుడు ఉత్తరప్రదేశ్ కి చెందిన రాజేష్ కుమార్ గా గచ్చిబౌలి పోలీసులు గుర్తించినట్లు పేర్కొన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. జరిగిన ప్రమాద ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్