భాగ్యనగరంలో కురుస్తున్న వర్షం

73చూసినవారు
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోగల చందానగర్ , మియాపూర్ , గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం తదితర ప్రాంతాలలో సోమవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జనం అయినట్లు వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్