టిడిపి విజయోత్సవ బైక్ ర్యాలీ

62చూసినవారు
ఆంధ్రప్రదేశ్ లో టిడిపి, జనసేనా, బీజేపీ పార్టీలు ఘన విజయం సాధించిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ మియాపూర్ లో విజయోత్సవ ర్యాలీ నీ టిడిపి నాయకులు, కార్యకర్తలు నిర్వహించినట్లు పేరుకొన్నారు. చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చెయ్యడం ఏపీ కి పూర్వవైభవం అని ఆనందం వ్యక్తం చేసారు. మియాపూర్ ఆల్విన్ నుండి ప్రారంభమై మియాపూర్ మెట్రో వద్ద ముగుస్తుందని తెలియజేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్